సింగిరెడ్డి భాస్కర్ రెడ్డినీ పరామర్శించిన మాజీ మంత్రి
న్యూస్తెలుగు/వనపర్తి : కొత్తపేట బిఆర్ఎస్ నాయకులు సింగిరెడ్డి.భాస్కర్ రెడ్డి ఇటీవల గుండే పోటుకు గురై చికిత్స చేయించుకొని విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలుసుకున్న మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. మాజీ మంత్రి వెంట వాకిటి.శ్రీధర్, నందిమల్ల.అశోక్,గౌడ్ నాయక్,పెద్దాముక్కల.రవి,వెంకటయ్య తదితరులు ఉన్నారు. (Story : సింగిరెడ్డి భాస్కర్ రెడ్డినీ పరామర్శించిన మాజీ మంత్రి)