భార్యపై హత్యాయత్నం
భర్తపై కేసు నమోదు
న్యూస్తెలుగు/గుంటూరుః భర్త భార్యను వేధించి హత్యాయత్నం చేసిన ఘటనపై పట్టాభిపురం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గుంటూరు బృందావన్ గార్డెన్స్కు చెందిన శశిదేవి, సుబ్రహ్మణ్యం వివాహం చేసుకున్నారు. భర్త సుబ్రహ్మణ్యం తరచూ వేధిస్తూ, దిండుతో మొఖం కప్పి హత్యాయత్నం చేశాడని భార్య శశిదేవి గురువారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.(story:భార్యపై హత్యాయత్నం)