Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ బాధితుల‌ను ప‌రామ‌ర్శించిన లోకం మాధ‌వి

బాధితుల‌ను ప‌రామ‌ర్శించిన లోకం మాధ‌వి

0

బాధితుల‌ను ప‌రామ‌ర్శించిన లోకం మాధ‌వి

విజ‌య‌న‌గ‌రం (న్యూస్ తెలుగు) : విజ‌య‌న‌గ‌రం జిల్లా భోగాపురం మండలంలోని, చోడుపిల్లి పేట గ్రామంలో షార్ట్ స‌ర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించడంతో ఇల్లు దగ్ధమై 20 లక్షల ఆస్తినష్టం జరిగిన ఘ‌ట‌న ప‌ట్ల జనసేన-తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి లోకం మాధవి విచారం వ్య‌క్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న వెంట‌నే లోకం మాధవి సంఘటన స్థలానికి హుటాహుటిన చేరుకొని బాధితులను పరామర్శించి నిత్యవసర వస్తువులు అందజేసి ఆర్థిక సహాయం చేశారు. అలానే బాధితులకు భవిష్యత్తులో అండగా ఉంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముక్కం పంచాయతీ నాయకులు మైలపల్లి అనిల్ కిరణ్, బడి జీకే, బడే అనిల్, వందనాలు రమణ, పల్లా రాంబాబు, పల్లంట్ల జగదీష్ పాల్గొన్నారు. (Story: బాధితుల‌ను ప‌రామ‌ర్శించిన లోకం మాధ‌వి)

See Also:

బీజేపీ దారెటు?

‘పుత్రులకు’ ఓటమి ఫీవర్‌!

టీడీపీ, జ‌న‌సేన ఫ‌స్ట్ లిస్ట్ వ‌చ్చేసింది!

సంకోచంలో ‘షర్మిలక్క’

స‌ర్వే సంచ‌ల‌నం : తెలంగాణలో కాంగ్రెస్‌దే హవా!

కంటతడి పెట్టిన ముద్దరబోయిన!

వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?

వైసిపికి ప్ర‌ముఖ నేత‌లు గుడ్‌బై!

నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్

కెనడాలో ‘తెలుగు తల్లి’

ర‌వితేజ బ‌ర్త్‌డే గిఫ్ట్‌ అదిరిపోయింది!

రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవ‌ల్‌!

స‌రైనోడు మూవీని మించిపోయేలా!

‘సలార్ సీజ్ పైర్’ను మించి సలార్ పార్ట్ 2

యూనిక్ కంటెంట్ ‘బబుల్‌గమ్’

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version