Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ లోకం మాధవి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా రుద్రాభిషేకం

లోకం మాధవి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా రుద్రాభిషేకం

0

లోకం మాధవి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా రుద్రాభిషేకం

విజ‌య‌న‌గ‌రం (న్యూస్ తెలుగు) : మహాశివరాత్రిని పురస్కరించుకొని నెల్లిమర్ల నియోజకవర్గం లోని రామ తీర్థాలలో ఉమ్మడి తెలుగుదేశం-జనసేన పార్టీల అభ్యర్థి అయిన లోకం మాధవి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా మహా రుద్రాభిషేకం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో నెల్లిమర్ల నియోజకవర్గం నలుమూలల నుండి అలానే విజయనగరం జిల్లాలోని పలు ప్రాంతాల నుండి భక్తులు విచ్చేసి రుద్రాభిషేకాన్ని తిలకించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన సుమారు 5 వేలమంది భక్తులకి
అన్న ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో లోకం మాధవి నియోజకవర్గంలో చేసిన పలు కార్యక్రమాల గురించి ఎల్ఈడీ స్క్రీన్ పై వేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ రుద్రాభిషేకం ఆవరణలో పలు పంచాయతీలు నుండి వచ్చిన కోలన్నను చూసి ప్రజలు తిలకించారు. ప్రాంగణమంతా జనసేన జెండాలతో, జనసేన నినాదాలతోజనసైనికులు మరియు లోకం మాధవి అభిమానులు సందడి చేశారు. ప్రజలు మాట్లాడుతూ లోకం మాధవి వచ్చే ఎన్నికల్లో తప్పక గెలుస్తారని, ఆ శివుడే ఆమెకు తోడుగా ఉన్నారని ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన లోకం మాధవికి ధన్యవాదములు అని తెలియజేశారు. (Story: లోకం మాధవి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా రుద్రాభిషేకం)

See Also

మ‌రో ముగ్గురు ఎంపీల జంప్‌!

తెలంగాణ మీడియా అకాడ‌మీ ఛైర్మ‌న్‌గా కే.శ్రీ‌నివాస్‌రెడ్డి

బీజేపీ దారెటు?

‘పుత్రులకు’ ఓటమి ఫీవర్‌!

టీడీపీ, జ‌న‌సేన ఫ‌స్ట్ లిస్ట్ వ‌చ్చేసింది!

సంకోచంలో ‘షర్మిలక్క’

స‌ర్వే సంచ‌ల‌నం : తెలంగాణలో కాంగ్రెస్‌దే హవా!

కంటతడి పెట్టిన ముద్దరబోయిన!

వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?

వైసిపికి ప్ర‌ముఖ నేత‌లు గుడ్‌బై!

నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్

కెనడాలో ‘తెలుగు తల్లి’

ర‌వితేజ బ‌ర్త్‌డే గిఫ్ట్‌ అదిరిపోయింది!

రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవ‌ల్‌!

స‌రైనోడు మూవీని మించిపోయేలా!

‘సలార్ సీజ్ పైర్’ను మించి సలార్ పార్ట్ 2

యూనిక్ కంటెంట్ ‘బబుల్‌గమ్’

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version