గురుకులాల పరీక్ష కేంద్రాల పట్ల అసంతృప్తి
ఈ విషయంలో ప్రభుత్వం పునరాలోచించాలి
విజయ్ కుమార్ నారమళ్ల గురుదక్షిణ రాష్ట్ర అధ్యక్షులు
హైదరాబాద్ : గందరగోళంలో గురుకుల అభ్యర్థులు ఒక్కో అభ్యర్థికి ఒక్కో జిల్లాలో వరుసగా పరీక్షలు ఉండడం కారణంగా ఇబ్బంది పడుతున్నారు. అలాగే వర్షాకాలం కారణంగా ప్రయాణం చేయడం చాలా ఇబ్బందిగా ఉందని అభ్యర్థులు వాపోతున్నారు. పరీక్షల కేంద్రాల విషయమై తీవ్ర అసంతృప్తి అభ్యర్థులను కనిపిస్తోంది వరుస పరీక్షల కారణంగా తమ పరీక్షలకి సరైన సమయానికి చేరుకుంటామా లేదా అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కావున రాష్ట్ర ప్రభుత్వం లక్షల గురుకుల అభ్యర్థుల కోసం పునరాలోచన చేసి పరీక్ష కేంద్రాల్లో మార్పులు గాని లేదా వరుస పరీక్షల నిర్వహణ మధ్య ఒకరోజు వ్యవధి ఉంటే బాగుంటుందని అభ్యర్థులు కోరారు. వీలైతే పరీక్షలు సజావుగా సాగడానికి ప్రభుత్వం ఆలోచించాలని గురుదక్షిణ రాష్ట్ర అధ్యక్షులు విజయకుమార్ నారమళ్ల డిమాండ్ చేశారు. (Story: గురుకులాల పరీక్ష కేంద్రాల పట్ల అసంతృప్తి)
విజువల్ ట్రీట్గా ‘ఖుషి’ టైటిల్ సాంగ్
హంతకుడుగా ముద్రపడిన కెప్టెన్ మిల్లర్!
కన్నీళ్లు ఆరకముందే… మళ్లీ వరద!
హీరో నితిన్కు ఎక్స్ట్రాలు ఎక్కువే!
షూటింగ్లో ఉపవాసం చేసిన పవర్స్టార్!
మెగాస్టార్ ‘భోళా శంకర్’ ‘మిల్కీ బ్యూటీ’ పాట వచ్చేసింది!
చికెన్ ముక్క కాలుమీదపడి కాలినందుకు రూ.7 కోట్ల నష్టపరిహారం
వివేకా హత్య కేసులో ఆ నివేదికలే కీలకం!
షాకింగ్ న్యూస్: హీరో అబ్బాస్ ఇప్పుడు కారు డ్రైవరా?
బిగ్బాస్ సొహైల్కు కడుపొచ్చింది!
‘మహావీరుడు’కు రవితేజ వాయిస్ ఓవర్
https://www.youtube.com/@abtimes106