వివాహ ప్రధానానికి హాజరైన మాజీ మంత్రి
న్యూస్తెలుగు/వనపర్తి : గోపాల్ పెట్ మండలం,బుద్దారం గ్రామానికి చెందిన సోడె వెంకటయ్య కూతురు చరిత వివాహ ప్రథానానికి హాజరై మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆశీర్వదించారు. మాజీ మంత్రి వెంట మాజీ ఎంపీపీ సంధ్యా తిరుపతయ్య, మాజీ వైస్ ఎంపీపీ శేఖర్, మాజీ కోఆప్షన్ మతీన్ బిళ్ళకంటి రాజు,శ్రావణ్ కుమార్, వెంకటయ్య,కృష్ణారావు,హర్యా నాయక్,శేఖర్ గౌడ్,లక్ష్మయ్య,లచ్చ గౌడ్,పుల్యా,రాందాస్ వెంకటేష్,md.గౌస్,మల్లెల రాజు,సిద్ది రాములు,గోపాల్రా వు, కుర్మయ్య, తోళ్లరవి, యాదయ్య, రాముడు, ఓంకార్, రాజు, మాసయ్య, కావలికృష్ణయ్య, రంగయ్య, అర్జునయ్య, భీముడు, శ్రీను, వెంకట స్వామి, లక్ష్మణా చారి, మల్లేష్, చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు. (Story:వివాహ ప్రధానానికి హాజరైన మాజీ మంత్రి)