Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ ఆర్టీఐ కమిషనర్‌గా జర్నలిస్ట్ రెహానా

ఆర్టీఐ కమిషనర్‌గా జర్నలిస్ట్ రెహానా

0

ఆర్టీఐ కమిషనర్‌గా జర్నలిస్ట్ రెహానా

బేగం నియామకం పట్ల “ప్రజా సంకల్ప వేదిక ” అభినందనలు

అమరావతి (న్యూస్ తెలుగు) : ఆర్టీఐ కమిషనర్ గా సీనియర్ జర్నలిస్ట్ రెహానా బేగం నియామకం పట్ల ప్రజా సంకల్పవేదిక(ఆర్టీఐ విభాగం) ఒక ప్రకటనలో అభినందనలు తెలిపింది. ఈ మేరకు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మదిరే రంగ సాయిరెడ్డి, పి.సాయికుమార్, ఎస్.సూర్యనారాయణ రెడ్డి, తదితరులు ఆర్టీఐ కమిషనర్ గా నియమితులైన సందర్భంగా జర్నలిస్ట్ రెహానా బేగంకు హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని అభిలషించారు. ఆర్టీఐ నిర్దేశిత లక్ష్యాలను నెరవేర్చే దిశగా మీడియా ప్రతినిధిగా ప్రత్యేకతను చాటు కోవాలన్నారు. ప్రభుత్వ పనితీరులో పారదర్శకతనూ, జవాబుదారీతనాన్ని ప్రోత్సహించడం ద్వారా ప్రజాస్వామ్య పరిరక్షణకు తనదైన శైలిలో కృషి చేయాలన్నారు. ఆర్టీఐ కమిషనర్ గా బాధ్యతలు చేపట్ట నున్న సందర్భంగా అభినందనలు తెలిపారు. (Story: ఆర్టీఐ కమిషనర్‌గా జర్నలిస్ట్ రెహానా)

See Also: 

సంకోచంలో ‘షర్మిలక్క’

స‌ర్వే సంచ‌ల‌నం : తెలంగాణలో కాంగ్రెస్‌దే హవా!

కంటతడి పెట్టిన ముద్దరబోయిన!

వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?

వైసిపికి ప్ర‌ముఖ నేత‌లు గుడ్‌బై!

నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్

కెనడాలో ‘తెలుగు తల్లి’

ర‌వితేజ బ‌ర్త్‌డే గిఫ్ట్‌ అదిరిపోయింది!

రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవ‌ల్‌!

స‌రైనోడు మూవీని మించిపోయేలా!

‘సలార్ సీజ్ పైర్’ను మించి సలార్ పార్ట్ 2

యూనిక్ కంటెంట్ ‘బబుల్‌గమ్’

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version