UA-35385725-1 UA-35385725-1

వరద బాధితులకు 500 ప్యాకెట్ల బియ్యం తరలింపు

వరద బాధితులకు 500 ప్యాకెట్ల బియ్యం తరలింపు

బీసీ సంక్షేమ సంఘం శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షులు నామాల శంకరయ్య

న్యూ తెలుగు/ ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : ఇటీవల విజయవాడలో వరదలు రావడంతో విజయవాడ వాసులు కష్టాలను ఎదుర్కొంటూ జీవనం కూడా ఎంతో ఇబ్బందిగా ఉన్న ఈ పరిస్థితుల్లో వందలాదిమంది వ్యాపారస్తులు, ప్రజలు తమ వంతుగా సహాయ సహకారాలను అందిస్తున్నారు. ఇందులో భాగంగా బీసీ సంక్షేమ సంఘం శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షులు నామాల శంకరయ్య ఆధ్వర్యంలో 500 ప్యాకెట్ల బియ్యమును అమరావతికి తరలించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ బియ్యాన్ని విజయవాడలో రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసిన శంకర్రావు చేతుల మీదుగా బాధితులకు అందజేయడం జరుగుతుందని తెలిపారు. కావున ఈ కార్యక్రమానికి బీసీ సోదరులు ఈనెల 11వ తేదీ బుధవారం చెన్నకేశవపురం మేడాపురం క్రాస్ నందు హాజరై విజయవంతం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు బండి వెంకటేశు, కార్యదర్శి జంగమన్న, కోశాధికారి కొండయ్య, సహాయ కార్యదర్శి బెల్లం తిరుపాలు, ఉపాధ్యక్షులు రవి తదితరులు పాల్గొన్నారు. (Story : వరద బాధితులకు 500 ప్యాకెట్ల బియ్యం తరలింపు)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1