వివాహ రిసెప్షన్ వేడుకలో పాల్గొన్న మాజీ మంత్రి
న్యూస్ తెలుగు/వనపర్తి : వనపర్తి మండలం పెద్దగూడెం తండా పై గడ్డ చెందిన కురుమూర్తి& జైశ్రీ వివాహ రిసెప్షన్ వేడుకలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించారు. మాజీ మంత్రి గారివెంట మాజీ జెడ్పిటిసి ధర్మనాయక్, నరసింహ, చిట్యాల రాము, టికే నాయక్, కృష్ణ నాయక్, రూపుల నాయక్, చిన్న రెడ్డి, వెంకటేష్,తదితరులు పాల్గొన్నారు మరియు ముఖ్యులు పాల్గొన్నారు.(Story :వివాహ రిసెప్షన్ వేడుకలో పాల్గొన్న మాజీ మంత్రి )

