పవన్ కల్యాణ్కు ప్రధాని మోదీ చాక్లెట్
రాజధాని పునః ప్రారంభ సభలో ఆసక్థికర సన్నివేశం
న్యూస్ తెలుగు/అమరావతి: రాజధాని అమరావతి పున:ప్రారంభ కార్యక్రమంలో ఆసక్తికర పరిణామాలు నెలకొన్నాయి. ప్రధాని మోదీ రాజధాని పున:నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సమయంలో సభా వేదికపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కుకు ప్రధాని మోదీ ప్రత్యేక బహుమతి ఇవ్వడం చర్చానీయాంశంగా మారింది. పవన్ ప్రసంగం తర్వాత స్వయంగా ప్రధాని మోదీ..పవన్ను తన వద్దకు పిలుచుకున్నారు. ఆపై డిప్యూటీ సీఎంకు చాక్లెట్ను బహుమతిగా ఇచ్చారు పీఎం. చాక్లెట్ను తీసుకున్న పవన్ ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. పవన్కు మోదీ చాక్లెట్ ఇవ్వడంతో పక్కనే ఉన్న సీఎం చంద్రబాబు సైతం నవ్వులు పూయించారు.ఆ తర్వాత మోదీకి పవన్ ధన్యవాదాలు తెలుపుతూ, తన సీట్లో ఆశీసునులయ్యారు. ఈ సంఘటన వేదికపైనా, లోపల ఆసక్తికరంగా మారింది. ఈ సభలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రసంగిస్తూ, మోదీని పొగడ్తల వర్షం కురిపించారు. ఆ తర్వాత సీఎం చంద్రబాబు ప్రసంగిస్తూ..రాజధాని నిర్మాణ ఆవశ్యకతను పునరుద్ఘాటించారు. పవన్ తన ప్రసంగంలో సైబరాబాద్ను ఏ విధంగా అభివృద్ధి చేశారో, అదే దిశగా అమరావతి అభివృద్ధికి కృషి చేస్తారని పవన్ అన్నారు. కనదుర్గమ్మ ఆశీస్సులతో ప్రధాని మోదీకి బలాన్ని ఇవ్వాలని అందరం ప్రార్థిద్దామని డిప్యూటీ సీఎం పవన్ అన్నారు.పహల్గామ్ ఉగ్రదాడితో దేశంలో కీలక పరిస్థితులు ఉన్నప్పటికీ అమరావతి రైతులు చేసిన త్యాగాలు మరిచిపోకూడదంటూ..ఇంత ఇబ్బందికర పరిస్థితుల్లో ఇక్కడకు వచ్చినందుకు ప్రధాని మోదీకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేశారు. (Story: పవన్ కల్యాణ్కు ప్రధాని మోదీ చాక్లెట్)
Follow the Stories:
కుర్రాళ్లను కెలికేసి.. ఉచ్చులోకి లాగేసి!
ఇల్లు కట్టిచూడు..రాజధాని నిర్మించి చూడు!
టాప్ ప్రైవేట్ వర్సిటీల్లో ఇంజినీరింగ్ సీట్లు ఉచితం!
ఏపీ ఈఏపీసెట్-2025 Full Details
పర్యవేక్షణ నిల్..ఫలహారం పుల్!
జగన్ చుట్టూ కోటరీ ఎవరు?
Friday Fear: మరో వైసీపీ నేత అరెస్టుకు రంగం సిద్ధం!
రూ.520తో 10 లక్షలు, రూ. 755తో 15 లక్షలు
కొత్త రేషన్ కార్డులొస్తున్నాయి!
సిటీ కిల్లర్ వచ్చేస్తోంది! ముంబయికి ముప్పు?
సడెన్ డెత్: ఈ ఐఫోన్ మోడళ్లను నిలిపేసిన ఆపిల్!
నిరుద్యోగులకు మోదీ బంపర్ ఆఫర్!
మారిన జగన్ వ్యూహరచన: జగన్ 2.0 అంటే ఇదేనేమో!
మీరు..36 నెలల్లో లక్షాధికారి అవ్వాలా?
జగన్ సెల్ఫీ కోసం ఏడ్చిన చిన్నారి! (Lovely Photos)