Homeవార్తలుబుక్‌మైషో ఆధ్వ‌ర్యంలో ‘పెప్పా పిగ్స్ ఎడ్వెంచర్’ ప్రత్యక్ష ప్రదర్శనలు

బుక్‌మైషో ఆధ్వ‌ర్యంలో ‘పెప్పా పిగ్స్ ఎడ్వెంచర్’ ప్రత్యక్ష ప్రదర్శనలు

బుక్‌మైషో ఆధ్వ‌ర్యంలో ‘పెప్పా పిగ్స్ ఎడ్వెంచర్’ ప్రత్యక్ష ప్రదర్శనలు

న్యూస్ తెలుగు/ముంబ‌యి: బుక్‌మైషో లైవ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎక్స్‌పీరియన్స్‌కు చెందిన బుక్‌మైషో లైవ్ నిర్మించి, ప్రమోట్ చేస్తున్న సరికొత్త లైవ్ స్టేజ్ షో ‘పెప్పా పిగ్స్ ఎడ్వెంచర్’ను ప్రదర్శించేందుకు ప్రముఖ టాయ్ అండ్ గేమ్ కంపెనీ హస్బ్రో, ఇంటర్నేషనల్ కంపెనీ నుంచి అనుమతి పొందింది. బాలలకు ఇష్టమైన, అత్యంత మనోహరమైన, యానిమేషన్ పాత్రలలో ఒకటైన పెప్పా పిగ్, తన స్నేహితులను, కుటుంబ సభ్యులను విహారయాత్రకు తీసుకువస్తోంది. భారతదేశంలోని నగరాల్లో హాస్యాన్ని, చక్కని అభ్యాసాన్ని అందించేలా కార్యక్రమాన్ని రూపకల్పన చేశారు. ‘పెప్పా పిగ్స్ ఎడ్వెంచర్’ నవంబరు 23-24, 2024 తేదీల్లో శిల్పకళా వేదిక ఆడిటోరియంలో ప్రతిరోజూ మూడు ప్రదర్శనలను ఇస్తుండగా, ఈసారి సరికొత్త స్క్రిప్ట్‌తో హైదరాబాద్‌ ప్రేక్షకులను ఇది అలరించనుంది. (Story : బుక్‌మైషో ఆధ్వ‌ర్యంలో ‘పెప్పా పిగ్స్ ఎడ్వెంచర్’ ప్రత్యక్ష ప్రదర్శనలు)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!