Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ విశ్రాంత ఉద్యోగుల సేవా సంఘం వారి ఆధ్వర్యంలో అన్నదానం

విశ్రాంత ఉద్యోగుల సేవా సంఘం వారి ఆధ్వర్యంలో అన్నదానం

0

విశ్రాంత ఉద్యోగుల సేవా సంఘం వారి ఆధ్వర్యంలో అన్నదానం

న్యూస్‌తెలుగు/ వినుకొండ : విశ్రాంతి ఉద్యోగుల సేవా సంఘం భవనం ఆవరణలో అన్నదాన కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. వేళ్ళ నాయుడమ్మ ధ:ప సీతారావమ్మ జ్ఞాపకార్థం వారి కుమారుడు వేళ్ళ హనుమంతరావు ధ:ప శ్రీమతి సీతామహాలక్ష్మమ్మ ల సహకారంతో ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భువనగిరి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా సేవా సంఘం నిర్వహిస్తున్న కార్యక్రమాల గూర్చి వివరించారు. అనంతరం వేళ్ళ నాయుడమ్మ ధ:ప సీతారావమ్మ లకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వేళ్ళ హనుమంతరావు, అవ్వారు కోటేశ్వరరావు, ఏ. రామలింగేశ్వరరావు, ఆవుల గోపి,టి.శేషయ్య, పి రాము, రాఘవయ్య, దీక్షితులు, శంకరరావు, ఎం.వి శర్మ, సిహెచ్. సుబ్బారావు, దాసు తదితరులు పాల్గొన్నారు. (Story : విశ్రాంత ఉద్యోగుల సేవా సంఘం వారి ఆధ్వర్యంలో అన్నదానం)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version