Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌వరద బాధితులకు శివశక్తి లీలాంజన్ ఫౌండేషన్ సాయం

వరద బాధితులకు శివశక్తి లీలాంజన్ ఫౌండేషన్ సాయం

వరద బాధితులకు శివశక్తి లీలాంజన్ ఫౌండేషన్ సాయం

న్యూస్‌తెలుగు/వినుకొండ : విజయవాడ వరద బాధితులకు పల్నాడు జిల్లా వినుకొండ శాసనసభ్యులు జివి ఆంజనేయులు ఆదేశాల మేరకు.. శివశక్తి లీలాంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వినుకొండ నియోజకవర్గం లో సేకరించిన దుస్తులు తదితర సామాగ్రి మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు ద్వారా శివశక్తి సిబ్బంది విజయవాడకు తీసుకెళ్లి వినుకొండ మునిసిపల్ కమిషనర్ ఎం. సుభాష్ చంద్రబోస్ కు ఇవ్వడం జరిగింది అనంతరం వరద బాధితులకు పంపిణీ చేయడం జరిగింది. (Story : వరద బాధితులకు శివశక్తి లీలాంజన్ ఫౌండేషన్ సాయం)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!