Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌అవార్డులు అందుకున్న వినుకొండ ఫోటోగ్రాఫర్లు

అవార్డులు అందుకున్న వినుకొండ ఫోటోగ్రాఫర్లు

అవార్డులు అందుకున్న వినుకొండ ఫోటోగ్రాఫర్లు

న్యూస్‌తెలుగు/వినుకొండ :185 వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్ వారు నిర్వహించిన ఫోటో పోటీలలో బ్లాక్ & వైట్ విభాగంలో బెస్ట్ ఇమేజ్ అవార్డ్ వంగపల్లి బ్రహ్మయ్య అందుకొనగా రేషన్ పల్లి సుబ్బారావు అప్రిషియేషన్ అవార్డు అందుకున్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ లో మొదటిసారిగా ప్రవేశపెట్టిన జర్నలిజం మరియు మాస్ కమ్యూనికేషన్ ఫోటోగ్రఫీ విభాగాన్ని ప్రవేశపెట్టిన సందర్భంగా మొదటిసారి రెండు తెలుగు రాష్ట్రాల స్థాయిలో స్థాయి లో ఫోటో కాంటెస్ట్ నిర్వహించడం జరిగిందని ఆంధ్రప్రదేశ్ ఫోటోగ్రఫీ అకాడమీ చైర్మన్ తమ్మ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మొత్తం సుమారు 110 మంది పోటీలలో పాల్గొన్నారు.

ఈ అవార్డ్ కార్యక్రమానికి…ముఖ్య అతిధులు

Dr. Mandali Buddha Prasad Member of Legislative Assembly, Avanigadda.Sri M. Nageswara Rao Editor, EENADU Daily
గౌరవ అతిథులు
ప్రొ. కె. గంగాధరరావు వైస్-ఛాన్సలర్ I/c, ANU
ప్రొ. కె. రత్న షీలా మణి రెక్టార్ I/c, ANU

ప్రొ. జి. సింహాచలం రిజిస్ట్రార్ I/c, ANU

Prof. Ch. Swaroopa Rani Principal, ANU College of Arts, Commerce & Law

G. అనిత, పోటీ ఛైర్మన్ హెడ్ & ఛైర్మన్, బోర్డ్ ఆఫ్ స్టడీస్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం
వారి చేతుల మీదగా అందుకోవడం జరిగింది.

(Story : అవార్డులు అందుకున్న వినుకొండ ఫోటోగ్రాఫర్లు )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!