Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ బ్రేకింగ్ : ప‌ట్టాలు త‌ప్పిన రైలు

బ్రేకింగ్ : ప‌ట్టాలు త‌ప్పిన రైలు

0

బ్రేకింగ్ : ప‌ట్టాలు త‌ప్పిన రైలు

తృటిలో త‌ప్పిన ఘోర ప్ర‌మాదం

విజయనగరం (న్యూస్ తెలుగు) : ఘోర రైలు ప్ర‌మాదం తృటిలో త‌ప్పింది. విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గంలో కొత్తవలస రైల్వే స్టేషన్ లో విశాఖపట్నం-భవానీపట్నం పాసింజర్ రైలు పట్టాలు తప్పింది. అదృష్ట‌వ‌శాత్తు ఎటువంటి ప్రాణనష్టం లేకపోవడంతో జనాలు ఊపిరి పీల్చుకున్నారు. లోకో పైలట్ ఎం హెచ్ ఆర్ కృష్ణ అప్రమతం అవడంతో పెను ప్రమాదం త‌ప్పింది. విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో సాయంత్రం 6 గంట‌లకు బయలుదేరిన రైలుగంట వ్యవధిలోనే కొత్తవలస రైల్వే స్టేషన్ వద్ద ప్రమాదానికి గురైంది. కొత్తవలస రైల్వే స్టేషన్ ప్లాట్ఫారం నెంబర్ 5 నుండి బయలుదేరిన బండి రెండో నంబరు లైన్ కు వస్తుండగా ఈ ప్రమాదం సంభ‌వించిన‌ట్లు రైల్వే వ‌ర్గాలు తెలిపాయి. (Story: బ్రేకింగ్ : ప‌ట్టాలు త‌ప్పిన రైలు)

 

See Also

మ‌రో ముగ్గురు ఎంపీల జంప్‌!

తెలంగాణ మీడియా అకాడ‌మీ ఛైర్మ‌న్‌గా కే.శ్రీ‌నివాస్‌రెడ్డి

బీజేపీ దారెటు?

‘పుత్రులకు’ ఓటమి ఫీవర్‌!

టీడీపీ, జ‌న‌సేన ఫ‌స్ట్ లిస్ట్ వ‌చ్చేసింది!

సంకోచంలో ‘షర్మిలక్క’

స‌ర్వే సంచ‌ల‌నం : తెలంగాణలో కాంగ్రెస్‌దే హవా!

కంటతడి పెట్టిన ముద్దరబోయిన!

వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?

వైసిపికి ప్ర‌ముఖ నేత‌లు గుడ్‌బై!

నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్

కెనడాలో ‘తెలుగు తల్లి’

ర‌వితేజ బ‌ర్త్‌డే గిఫ్ట్‌ అదిరిపోయింది!

రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవ‌ల్‌!

స‌రైనోడు మూవీని మించిపోయేలా!

‘సలార్ సీజ్ పైర్’ను మించి సలార్ పార్ట్ 2

యూనిక్ కంటెంట్ ‘బబుల్‌గమ్’

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version