Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌హోం మంత్రి అనిత ఆధ్వర్యంలో వరలక్ష్మి  పూజ

హోం మంత్రి అనిత ఆధ్వర్యంలో వరలక్ష్మి  పూజ

హోం మంత్రి అనిత ఆధ్వర్యంలో వరలక్ష్మి  పూజ

న్యూస్‌తెలుగు/యస్. రాయవరం (అనకాపల్లి జిల్లా) :ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత ఆధ్వర్యంలో వరలక్ష్మి దేవి వ్రతం నిర్వహించారు. శ్రావణమాసం శుక్రవారం కావడంతో పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లి మండల సారిపల్లిపాలెం గ్రామంలో తన ఇంటి వద్ద వ్రతం ఏర్పాటు చేయడం భారీ సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ప్రత్యేకంగా పురోహితులు పూజలు చేసి వరలక్ష్మి దేవి కథను భక్తులకు చెప్పారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు. (Story : హోం మంత్రి అనిత ఆధ్వర్యంలో వరలక్ష్మి  పూజ)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!