సర్దార్ @150 యూనిటీ మార్చ్ లో ముఖ్య అతిగా ఎంపీ లావు,మక్కెన
న్యూస్ తెలుగు/వినుకొండ : నరసరావుపేట ఎస్ ఎస్ ఎన్ కాలేజీ నందు పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఆధ్వర్యంలో జరిగిన సర్దార్ @150 యూనిటీ మార్చ్ లో ముఖ్య అతిగా పాల్గొన్న ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, జీడీసీసీ బ్యాంకు చైర్మన్ మక్కెన మల్లికార్జున రావు, అధికారులు పాల్గొన్నారు.(Story : సర్దార్ @150 యూనిటీ మార్చ్ లో ముఖ్య అతిగా ఎంపీ లావు,మక్కెన )
