Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌మెన్స్ వేర్ ను ప్రారంభించిన జీవి

మెన్స్ వేర్ ను ప్రారంభించిన జీవి

మెన్స్ వేర్ ను ప్రారంభించిన జీవి

న్యూస్ తెలుగు / వినుకొండ : స్థానిక నాగార్జున కాంప్లెక్స్ లో అమరావతి మెన్స్ వేర్ & కిడ్స్ వేర్ షాపును ప్రభుత్వ చీఫ్ విప్, స్థానిక ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ప్రారంభించారు. ఈ సందర్బంగా షాపు యజమానులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జున రావు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు. (Story;మెన్స్ వేర్ ను ప్రారంభించిన జీవి)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!