వ్యవసాయ క్షేత్రంలోని గోవులను సందర్శించిన మక్కెన
న్యూస్ తెలుగు/ వినుకొండ : శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా తన వ్యవసాయ క్షేత్రంలోని గోవులను జీడీసీసీ బ్యాంకు ఛైర్మన్ మక్కెన మల్లికార్జునరావు సందర్శించారు. (Story:వ్యవసాయ క్షేత్రంలోని గోవులను సందర్శించిన మక్కెన)
