UA-35385725-1 UA-35385725-1

విశ్రాంత ఉద్యోగుల సేవా సంఘం వారి ఆధ్వర్యంలో అన్నదానం

విశ్రాంత ఉద్యోగుల సేవా సంఘం వారి ఆధ్వర్యంలో అన్నదానం

న్యూస్‌తెలుగు/ వినుకొండ : విశ్రాంత ఉద్యోగుల సేవా సంఘం వారి ఆధ్వర్యంలో వారి భవన ఆవరణలో అప్పరాజు. రాజేష్, కృష్ణవేణిల కుమారుడు రేయాన్ష్ శర్మ పుట్టినరోజు సందర్భంగా వారి తాత,బామ్మ లు అప్ప రాజు రామలింగేశ్వరరావు సుబ్బలక్ష్మి దంపతులు ఈ అన్నదాన కార్యక్రమాన్ని శనివారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రాజకీయవేత్త, రక్తదాన అవార్డు గ్రహీత పివి. సురేష్ హాజరై ప్రారంభించారు. అనంతరం భువనగిరి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ గత 14 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న పలు సేవా కార్యక్రమాలు గూర్చి వివరించారు.
ఈ కార్యక్రమంలో జి నాగేంద్రుడు, పి రాము, అవ్వారు కోటేశ్వరరావు, పి నారాయణ, బాలాజీ సింగ్, వై వి సుబ్బయ్య శర్మ, దీక్షితులు, కృష్ణమూర్తి , వి.హనుమంతరావు, రాఘవయ్య, ఎం.వి శర్మ, వెంకటేశ్వరరావు, గోపి, దుబ్బల దాసు తదితరులు పాల్గొన్నారు. (Story : విశ్రాంత ఉద్యోగుల సేవా సంఘం వారి ఆధ్వర్యంలో అన్నదానం)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1