Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ పరకాల మఠములో ఉచిత కంటి శిబిరం

పరకాల మఠములో ఉచిత కంటి శిబిరం

0

పరకాల మఠములో ఉచిత కంటి శిబిరం

మటమించార్జ్ కొండయ్య

న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : పట్టణంలోని కా యగూరుల మార్కెట్ వద్ద గల పరకాల మఠములో గరుడ ఐ కేర్ అనంతపురం వారి సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరమును నిర్వహించడం జరిగిందని పరకాల మఠం ఇన్చార్జ్ కొండయ్య తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ శిబిరానికి 80 మంది కంటి రోగులను డాక్టర్ మానస వైద్య చికిత్సలను అందిస్తూ కంటిపట్ల తీసుకోవలసిన జాగ్రత్తలను తెలియజేశారని తెలిపారు. తదుపరి ఆపరేషన్కు ఎంపికైన వారికి తగిన సలహాలు సూచనలు కూడా ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రకాష్ , హరి తదితరులు పాల్గొన్నారు. (Story : పరకాల మఠములో ఉచిత కంటి శిబిరం)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version