Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌వరద బాధితులకు అండగా శివశక్తి..

వరద బాధితులకు అండగా శివశక్తి..

వరద బాధితులకు అండగా శివశక్తి..

న్యూస్‌తెలుగు/విజయవాడ:వరద ముంపు బాధితులకు అండగా శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ నిలిచింది. వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు గారి సూచన మేరకు ఆయన సతీమణి ఫౌండేషన్ చైర్మన్ గోనుగుంట్ల లీలావతి సహకారంతో వినుకొండ పురపాలక సంఘం ఆధ్వర్యాన విజయవాడ నగరంలోని వరద ముంపు ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా ప్రజలకు ప్రతిరోజు స్వచ్ఛమైన త్రాగునీటిని సరఫరా చేస్తున్నారు.(Story:వరద బాధితులకు అండగా శివశక్తి.. )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!