Home వార్తలు అపోలో మైక్రో సిస్టమ్స్‌ రూ.265 కోట్ల నిధుల సమీకరణ

అపోలో మైక్రో సిస్టమ్స్‌ రూ.265 కోట్ల నిధుల సమీకరణ

0

అపోలో మైక్రో సిస్టమ్స్‌ రూ.265 కోట్ల నిధుల సమీకరణ

న్యూస్‌తెలుగు/హైదరాబాద్‌: కస్టమ్‌-బిల్ట్‌ ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రో-మెకానికల్‌ సొల్యూషన్స్‌ డిజైన్‌, డెవలప్‌మెంట్‌, అసెంబ్లీలో అగ్రగామిగా ఉన్న అపోలో మైక్రో సిస్టమ్స్‌ లిమిటెడ్‌, రూ. 264.61 కోట్ల రూపాయల ధరలో కన్వర్టిబుల్‌ వారెంట్ల జారీ ద్వారా రెగ్యులేటరీ/చట్టబద్ధమైన అధికారులు, కంపెనీ సభ్యుల ఆమోదానికి లోబడి, వారెంట్‌కు 108 నాన్‌-ప్రమోటర్‌ గ్రూప్‌లోని నిర్దిష్ట గుర్తించబడిన సభ్యులతో పాటు, ప్రతిపాదిత కేటాయింపుదారులలో ప్రమోటర్‌ గ్రూప్‌ కూడా ఉంది. ప్రతిపాదిత కేటాయింపుల్లో ఎఫ్‌పిఐలు ఎమినెన్స్‌ గ్లోబల్‌ ఫండ్‌, నార్త్‌ స్టార్‌ ఆపర్చునిటీస్‌ ఫండ్‌ అండ్‌ ఎజి డైనమిక్‌ ఫండ్‌లు ఉన్నాయి. ఇటీవల, కంపెనీ ఇండియన్‌ ఆర్మీ నుండి ఒక ప్రాజెక్ట్‌ అందుకున్నట్లు ప్రకటించింది. అపోలో మైక్రో సిస్టమ్స్‌ లిమిటెడ్‌ సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకుని షార్ట్‌లిస్ట్‌ చేయబడిరది. ఇండియన్‌ ఆర్మీచే మేక్‌ టూ ప్రాజెక్ట్‌ను పొందింది. (Story : అపోలో మైక్రో సిస్టమ్స్‌ రూ.265 కోట్ల నిధుల సమీకరణ)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version