UA-35385725-1 UA-35385725-1

సీతం కళాశాలలో మట్టి గణపతి విగ్రహాలు పంపిణీ 

సీతం కళాశాలలో మట్టి గణపతి విగ్రహాలు పంపిణీ 

న్యూస్‌తెలుగు/విజయనగరం : స్థానిక గాజులరేగ పరిధిలో గల సీతం కళాశాలలో వినాయకచవితి సందర్భంగా పర్యావరణ హితముగా మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు. కళాశాల డైరెక్టర్ డా: మజ్జి శశిభూషణరావు ప్రజలకు పర్యావరణ పరిరక్షణకు తమవంతు భాధ్యతగా అందరు మట్టి గణపతి విగ్రహాలను పూజించాలనే ఉద్దేశముతో 1500 మట్టి విగ్రహాలను, వినాయక వ్రతకల్ప పూజా పుస్తకాలను కళాశాల సిబ్బందికి, విద్యార్థులకు పంచిపెట్టారు. సుఖసంతోషాలతో అందరు ఈ వినాయకచవితిని జరుపుకోవాలని ఆకాంక్షించారు. దీనిలో భాగంగా మట్టి విగ్రహాలను పూజిద్దాము పర్యావరణాన్ని రక్షిద్దాం అని అందరు నినాదాలు చేసారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డా: డి. వి. రామమూర్తి, వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు, ఇతర సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు. (Story : సీతం కళాశాలలో మట్టి గణపతి విగ్రహాలు పంపిణీ )

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1