ఏజెన్సీల విధానం రద్దుచేసి కార్పొరేషన్ వ్యవస్థ తీసుకురావాలి
న్యూస్తెలుగు/వనపర్తి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కనీస వేతన జీవోలకు గెజిట్ చేయాలని తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ)రాష్ట్ర కార్యదర్శి డిమాండ్ చేశారు. బుధవారం వనపర్తి ప్రభుత్వ మెడికల్ కళాశాల పారిశుద్ధ్య సెక్యూరిటీ సూపర్వైజర్ కార్మికుల ఉమ్మడి సమావేశం వరుణ్ అధ్యక్షతన జరిగింది.
RELATED ARTICLES

