Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌సిరి సహస్ర రైసింగ్ పాలస్ లో శరన్నవరాత్రులు ప్రారంభం

సిరి సహస్ర రైసింగ్ పాలస్ లో శరన్నవరాత్రులు ప్రారంభం

సిరి సహస్ర రైసింగ్ పాలస్ లో శరన్నవరాత్రులు ప్రారంభం

శరన్నవరాత్రుల్లో భాగంగా మొదటి రోజున పూజలు చేసిన జెడ్పీ చైర్ పర్సన్ కుమార్తె సిరమ్మ

న్యూస్‌తెలుగు/విజయనగరం : శరన్నవరాత్రుల్లో భాగంగా మొదటి రోజున దుర్గాదేవిని నగరం లోని తన స్వగృహంమైన సిరిసహస్ర రైసింగ్ పాలస్ లోఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్ పర్సన్, వై.యస్.ఆర్.సీ. పీ. జిల్లా అధ్యక్షులు, మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) , కుమార్తె చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరమ్మ దుర్గాదేవి ని నిలబెట్టి , ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా దుర్గమ్మ తల్లి ఆశీస్సులు విజయనగరం జిల్లా ప్రజలపై ఉండాలని దుర్గమ్మ తల్లిని ఆమె ప్రార్థించారు. (Story:సిరి సహస్ర రైసింగ్ పాలస్ లో శరన్నవరాత్రులు ప్రారంభం)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!