బ్యాట్ మెంటెన్ విజేతలను అభినందించిన మాజీ మంత్రి
న్యూస్తెలుగు/వనపర్తి : సిల్వర్ జూబ్లీ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన డిస్టిక్ బ్యాట్ మెన్టెన్ పోటీలలో డబుల్స్ మరియు సింగిల్స్ విభాగంలో విజేతలుగా నిలిచిన సయ్యద్ మరియు జీషాన్ గార్లను మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అభినందించారు. నందిమల్ల.అశోక్,బండారు కృష్ణ,పెద్దింటి.వెంకటేష్,జోహెబ్బు హుస్సేన్,చిట్యాల రాము,ధర్మా నాయక్,మురళీ సాగర్ ,నీలస్వామి, శ్రీను,సల్మాన్,ఖలీల్ తదితరులు పాల్గొన్నారు. (Story : బ్యాట్ మెంటెన్ విజేతలను అభినందించిన మాజీ మంత్రి)