మున్సిపల్ కార్మికులకు దుస్తులు పంపిణీ
న్యూస్ తెలుగు/వినుకొండ: అస్నా తుఫాను సమయంలో విజయవాడ పట్టణంలో పారిశుధ్య పనులు నిర్వహించి విజయవాడ పట్టణంను యధా స్థితి కి తీసుకు వచ్చిన, కృషి చేసిన వినుకొండ పురపాలక సంఘ పారిశుధ్య కార్మికులకు, ఇంజనీరింగ్ సిబ్బంది కి మున్సిపల్ కమిషనర్ యం.సుభాష్ చంద్రబోస్, షేక్ ఇస్మాయిల్, శానిటరీ ఇన్స్పెక్టర్ , పి.ఆది నారాయణ, మునిసిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ దుస్తులు పంపిణీ చేశారు. (Story: మున్సిపల్ కార్మికులకు దుస్తులు పంపిణీ)