Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌మున్సిపల్ ఆదాయానికి సచివాలయ ఉద్యోగులు కృషి చేయాలి

మున్సిపల్ ఆదాయానికి సచివాలయ ఉద్యోగులు కృషి చేయాలి

మున్సిపల్ ఆదాయానికి

సచివాలయ ఉద్యోగులు కృషి చేయాలి

కమిషనర్ ప్రమోద్ కుమార్

న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : పురపాలక సంఘ కార్యాలయమునకు ఆదాయానికి సచివాలయ ఉద్యోగులు కృషి ఎంతో అవసరమని మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా కార్యాలయంలో సచివాలయ కార్యదర్శులకు అవినీతి కార్యదర్శలతో మున్సిపాలిటీ అభివృద్ధిపై సమావేశాన్ని నిర్వహించి, వివిధ విషయాలపై వారు చర్చించారు. అనంతరం వారు మాట్లాడుతూ మున్సిపాలిటీలో ఆస్తి పన్ను రూ.13.77 కోట్లు, నీటి పన్ను 8.88 కోట్ల రూపాయలు, ఖాళీ స్థలాల పన్ను 90 లక్షల రూపాయలు ఇంకను బకాయి కలదని తెలిపారు. ప్రతి ఒక్కరూ సమన్వయంతో ముందుకు వెళ్లి ఈ బకాయిలను వసూలు చేయాలని వారు ఆదేశించడం జరిగిందని తెలిపారు. పన్నుల వసూలను వేగవంతం చేయాలని, ఒక ప్రణాళిక పద్ధతిలో వెళ్ళినప్పుడు విజయం చేకూరుతుందని తెలిపారు. అన్ని వార్డుల కార్యదర్శులు పన్నులపై ప్రత్యేక దృష్టి సారించి తమ సహాయ సహకారాలను మున్సిపాలిటీ అందించాలని తెలిపారు. (Story : మున్సిపల్ ఆదాయానికి సచివాలయ ఉద్యోగులు కృషి చేయాలి)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Jacqueline Fernandez Latest Pics