Home వార్తలు తెలంగాణ ఏపిజే అబ్దుల్ కలాం కు నివాళులు అర్పించిన సి ఎం. రేవంత్ రెడ్డి

ఏపిజే అబ్దుల్ కలాం కు నివాళులు అర్పించిన సి ఎం. రేవంత్ రెడ్డి

0

ఏపిజే అబ్దుల్ కలాం కు నివాళులు అర్పించిన సి ఎం. రేవంత్ రెడ్డి

న్యూస్ తెలుగు /హైదరాబాద్, ములుగు జిల్లా బ్యూరో. (వై. లకుమయ్య ) : మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా, మంగళవారం జూబ్లీహిల్స్లో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నివాసంలో ఆ మహనీయుడి చిత్రపటానికి, ముఖ్యమంత్రి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ,ప్రభుత్వ సలహా దారుడు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. (Story : ఏపిజే అబ్దుల్ కలాం కు నివాళులు అర్పించిన సి ఎం. రేవంత్ రెడ్డి)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version