Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ సాలూరు ప్రజలు సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తా..

సాలూరు ప్రజలు సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తా..

0

సాలూరు ప్రజలు సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తా..

న్యూస్ తెలుగు/ సాలూరు : నియోజకవర్గంలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు సమస్యలు పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తానని రాష్ట్ర శ్రీ శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన శాఖ మాత్యులు గుమ్మడి సంధ్యారాణి అన్నారు .ఆదివారం సాలూరులో ఆమె ఇంటివద్ద క్యాంప్ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాల రెండు వచ్చిన ప్రజలు రోడ్డు సౌకర్యాలు కనిపించాలని. త్రాగునీరు సౌకర్యం కల్పించాలని వినతులు ఇవ్వడం జరిగింది. ప్రజల నుండి వచ్చిన అర్జీలు స్వీకరిస్తూ, వారి సమస్యలు పరిష్కారం అయ్యేవిధంగా చర్యలు చేపడుతున్నామని ఆమె తెలిపారు. (Story : సాలూరు ప్రజలు సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తా..)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version