Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా నగర సంకీర్తన

ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా నగర సంకీర్తన

ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా నగర సంకీర్తన

జనసేన పార్టీ పట్టణ అధ్యక్షుడు అడ్డగిరి శ్యామ్ కుమార్

న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : తిరుమల తిరుపతి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదంలో జరిగిన అపవిత్రం కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా పట్టణములో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన రెడ్డి ఆదేశాల మేరకు జనసేన పార్టీ నాయకులు,కార్యకర్తలు పట్టణంలోని పాండురంగ స్వామి ఆలయం నుండి దుర్గమ్మ ఆలయం వరకు నగర సంకీర్తన కార్యక్రమం చేయడం జరిగింది.అనంతరం జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా పట్టణంలోని గాంధీ నగర్ లో గల మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించ అర్పించడం అయినదని జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు అడ్డగిరి శ్యాం కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.(Story : ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా నగర సంకీర్తన)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!