Home వార్తలు తెలంగాణ గిరిజన దర్బార్ లో సమర్పించిన దరఖాస్తులకు సత్వరమే పరిష్కరించాలి

గిరిజన దర్బార్ లో సమర్పించిన దరఖాస్తులకు సత్వరమే పరిష్కరించాలి

0

గిరిజన దర్బార్ లో సమర్పించిన దరఖాస్తులకు సత్వరమే పరిష్కరించాలి

ఏపిఓ

న్యూస్ తెలుగు /ములుగు : గిరిజన దర్బార్ లో వచ్చిన, దరఖాస్తులను, సత్వరమే పరిష్కరించాలని, ఏటూరునాగారం ఐటిడిఏ ఏపిఓ కనక బీమ్ రావు సెక్టర్ అధికారులను ఆదేశించారు.ములుగు జిల్లా ఏటూరునాగారం ఐటిడిఏ సమావేశ మందిరంలోసోమవారం నిర్వహించిన గిరిజన దర్బార్ లో గిరిజనుల నుండి వచ్చిన వినతులను స్వయంగా, ఏటూరునాగారం ఐటిడిఏ ఏపిఓ కనక బీమ్ రావు స్వీకరించారు. ఈ గిరిజన దర్బార్ లో, ఉమ్మడి జిల్లాల్లోని నుండి వచ్చిన, గిరిజనులు,వివిధ సమస్యలపై దరఖాస్తు అందచేశారు.ఈ దర్బార్లో ఈ కార్యక్రమంలో ఐటిడిఏ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఎం. రాజ్ కుమార్, ఆర్.ఐ.టి.ఐ.ఎస్.మోహన్ రెడ్డి, వైవీకే కిరణ్, కృష్ణా రావు, ఇతర సంబందిత అధికారులు గ్రీవెన్స్ సెల్ లో పాల్గొన్నారు. (Story : గిరిజన దర్బార్ లో సమర్పించిన దరఖాస్తులకు సత్వరమే పరిష్కరించాలి)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version