Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ ప్రధాని నరేంద్ర మోడీ కి ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ లేఖ

ప్రధాని నరేంద్ర మోడీ కి ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ లేఖ

0

ప్రధాని మోడీ కి ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ లేఖ

న్యూస్ తెలుగు/ సాలూరు :  ప్రధాని నరేంద్ర మోడీ కి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లేఖ వ్రాశారు తిరుమల లడ్డూ ప్రసాదం వివాదంలో వాస్తవాలను నిగ్గు తేల్చాలని ఆదివారం లేఖ రాశారు. తన రాజకీయాల కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టీటీడీ ప్రతిష్టను దిగజార్చారని వైఎస్ జగన్ అన్నారు.వేంకటేశ్వరస్వామి కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని సున్నితమైన అంశాన్ని రాజకీయ అవసరాల కోసం వాడుకుంటున్నారని తెలియజేశారు.సీఎం పదవి ప్రతిష్టను దిగజార్చే విధంగా వ్యవహరిస్తున్నారని ఈ లెటర్ లో ఆరోపించారు . టీటీడీ సాంప్రదాయాలపై అనుమానాలు పెంచే విధంగా ఉన్నాయని అన్నారు. టీటీడీ ప్రతిష్టను దిగజార్చిన చంద్రబాబుకు ప్రజలే బుద్ది చెప్పాలి అన్నారు. లడ్డూ వివాదం విషయంలో వాస్తవాలు ప్రపంచానికి తెలియాలని అన్నారు. (Story : ప్రధాని నరేంద్ర మోడీ కి ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ లేఖ)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version