Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌టీటీడీ ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి కల్యాణం

టీటీడీ ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి కల్యాణం

టీటీడీ ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి కల్యాణం

న్యూస్‌తెలుగు / విజయనగరం : పట్టణంలోని టిటిడి ప్రాంగణంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం లో సోమవారం ఉదయం శ్రావణ పౌర్ణమి, శ్రీ స్వామి వారి శ్రవణనక్షత్రం సందర్భంగా టిటిడి మరియు హిందూధర్మ ప్రచార పరిషత్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో శ్రావణమాసోత్సవాలు మనగుడి కార్యక్రమంలో భాగంగా శ్రీ వేంకటేశ్వర ఆధ్యాత్మిక భక్తమండలివేదికపై శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు.దేవస్థానం ప్రోగ్రాం అసిస్టెంట్ జె.శ్యామసుందర్ పర్యవేక్షణలో ఆలయ అర్చకులు పాణంగిపల్లినరసింహాచార్యులు ఈకార్యక్రమంలో వైఖానస ఆగమ శాస్త్రానుసారం నిర్వహించారు.భక్తులు శ్రీ స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. హిందు ధర్మ ప్రచార పరిషత్ సభ్యులు పాల్గొన్నారు. (Story : టీటీడీ ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి కల్యాణం)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!