Homeవార్తలుసర్వేశ్వర్‌ ఫుడ్స్‌ త్రైమాసిక ఆదాయాల వెల్లడి

సర్వేశ్వర్‌ ఫుడ్స్‌ త్రైమాసిక ఆదాయాల వెల్లడి

సర్వేశ్వర్‌ ఫుడ్స్‌ త్రైమాసిక ఆదాయాల వెల్లడి

న్యూస్‌తెలుగు/హైదరాబాద్‌: సర్వేశ్వర్‌ ఫుడ్స్‌ లిమిటెడ్‌ జూన్‌ 30తో ముగిసిన త్రైమాసికంలో ఆదాయాన్ని ప్రకటించిందనీ సంస్థ ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు. క్యూ1ఎఫ్‌ వై 25 (కన్సాలిడేటెడ్‌), కంపెనీ కార్యకలాపాల ద్వారా రూ. 23305.44 లక్షలు, సంవత్సరానికి 24 శాతం వృద్ధి చెందిందన్నారు. నాన్‌-ప్రమోటర్‌/పబ్లిక్‌ గ్రూప్‌ ఎంటిటీలకు ప్రిఫరెన్షియల్‌ ప్రాతిపదికన కన్వర్టిబుల్‌ వారెంట్‌ల కేటాయింపును బోర్డు ఆమోదించినట్లు గతంలో బోర్డు ప్రకటించిందన్నారు. ఇటీవల, కంపెనీ స్థిరమైన వ్యవసాయ పద్ధతులను విప్లవాత్మకంగా మార్చడానికి బూమిత్ర ఓ2సీ టెక్‌ ఇండియాతో భాగస్వామ్యంలోకి ప్రవేశించిందన్నారు. ఈ ల్యాండ్‌మార్క్‌ ఒప్పందం ఉత్పాదకతను పెంచడం, నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం సర్వేశ్వర్‌ ఫుడ్స్‌ లిమిటెడ్‌తో అనుబంధించబడిన 45,000 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ది17,000ం రైతులకు కార్బన్‌ క్రెడిట్‌లను విక్రయించడం ద్వారా ఆదాయాన్ని సంపాదించడం కూడా లక్ష్యంగా పెట్టుకుందన్నారు. (Story : సర్వేశ్వర్‌ ఫుడ్స్‌ త్రైమాసిక ఆదాయాల వెల్లడి)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!