UA-35385725-1 UA-35385725-1

రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

న్యూస్‌తెలుగు/విజయనగరం టౌన్: గాయత్రి హాస్పిటల్ లో సోమవారం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారు సహకారంతో శ్రీశ్రీ కోచింగ్ సెంటర్ అధినేత పోట్టా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో స్వచ్ఛంద రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ ఎం జై చంద్ర నాయుడు, గాయత్రి హాస్పిటల్ ఎండి డాక్టర్ జిబి వెంకట్, పాల్గొని రక్తదాతలను అభినందించారు, రక్తదాన శిబిరాల నిర్వహిస్తున్న పొట్ట శ్రీనివాసరావు ని అభినందిస్తూ రక్తదానం ప్రాణదానంతో సమానమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ ప్రతినిధి ఎం రాము వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అనంతరం 48 మంది రక్తదానం చేశారు. (Story :రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం )

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1