Home వార్తలు తెలంగాణ హిందూ సామ్రాజ్య దినోత్సవం

హిందూ సామ్రాజ్య దినోత్సవం

0
RSS
RSS

ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో హిందూ సామ్రాజ్య దినోత్సవం

హిందూ ధర్మాన్ని,హిందూ సంస్కృతిని, హిందూ సమాజాన్ని సంరక్షించిన వీరుడు శివాజీ మహారాజ్ 350వ పట్టాభిషేక వేడుకలు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ బండ్లగూడ నగర్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయని రంగారెడ్డి అర్బన్ జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ బూశెట్టి చంద్రశేఖర్ గుప్తా అన్నారు. హిందూ సామ్రాజ దినోత్సవ వేడుకలు నాగోల్ X రోడ్ నుంచి బైక్ ర్యాలీగా బయలుదేరి హిందూ పల్లవి, శివాజీ పార్క్ దగ్గర ముగిసింది. ఈ కార్యక్రమంలో బిజెపి రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు సమ రంగారెడ్డి, నాగోల్ కార్పొరేటర్ చింతల అరుణా సురేందర్ యాదవ్, కేశిరెడ్డి పద్మా రెడ్డి, రాము గౌడ్, జూలూరి నరేష్ గౌడ్ మరియు బాగ్ ప్రచార ప్రముఖ ఇందూరి రమేష్, భాగ్యనగర్ విభాగ్ ప్రచార ప్రముఖ జానకిరామ్ జీ,సునీల్ కుమార్ శర్మ మరియు నగర కార్యకారిణి పాల్గొన్నారు. (Story : హిందూ సామ్రాజ్య దినోత్సవం)

See Also :

పీడితుల పక్షాన ఝళిపించిన కలం

ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్య ఫలితం!

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version