Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌ఎస్సై ఆధ్వర్యంలో గ్రామాల సందర్శన

ఎస్సై ఆధ్వర్యంలో గ్రామాల సందర్శన

ఎస్సై ఆధ్వర్యంలో గ్రామాల సందర్శన

న్యూస్ తెలుగు/చింతూరు : చింతూరు ఎస్సై సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో విలేజ్ విజిట్ కార్య క్రమం నిర్వహించారు. పోలీస్ ఉన్నతాధికారులైన డిజిపి హరీష్ గుప్తా , పోలవరం జిల్లా ఎస్పీ అమిత్ బర్డర్ , ఎస్పి బొడ్డు హేమంత్ , సిఐ గోపాలకృష్ణ నేతృత్వంలో చింతూరు ఎస్ఐ సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో నిమ్మలగూడెం,కుయుగూరు . చత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాల సరిహద్దు పోలీస్ స్టేషన్ అవడంతో, గంజాయి అక్రమ రవాణా, కొత్త వ్యక్తుల గురించి సమాచారం ఇవ్వాలని, సైబర్ నేరలపట్ల అప్రమత్తం గా ఉండాలని,అలాగే గ్రామంలోని సమస్యలను తమ దృష్టికి తేవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ,ఎస్ఐ సంతోష్ కుమార్ , తో పాటు,ఎ ఎస్ఐ దొర, , పోలీసు సిబ్బంది, పాల్గొన్నారు.(Story : ఎస్సై ఆధ్వర్యంలో గ్రామాల సందర్శన  )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!