వర్షపు నీటిని పరిశీలించిన తహసిల్దార్
న్యూస్ తెలుగు /వినుకొండ : వినుకొండ సమీపంలోని బ్రాహ్మణపల్లి గ్రామ పరిధిలోని అరుంధతి కాలనీ నీ బుధవారం తాసిల్దార్ సురేష్ నాయక్ పరిశీలించారు. ఈ సందర్భంగా కాలువల నుండి నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నందున ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అన్నారు. (Story:వర్షపు నీటిని పరిశీలించిన తహసిల్దార్)
