వార్తలుఆంధ్రప్రదేశ్లోకల్ న్యూస్ (AP) దమ్మపేటలో ఏసీబీ దాడి By newstelugu1 - December 28, 2024 0 FacebookTwitterPinterestWhatsApp దమ్మపేటలో ఏసీబీ దాడి 50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ చిక్కిన మండల సర్వేయర్ న్యూస్తెలుగు/చింతూరు : దమ్మపేటలో ఏసీబీ దాడి 50వేల లంచం తీసుకుంటూ మండల సర్వేయర్ మెరుగు వెంకటరత్నం పట్టుబడ్డాడు. దాడిలో ఏసీబీ డీఎస్పీ వై రమేష్ పాల్గొన్నారు. Post Views: 219