Homeవార్తలుయుటిఎఫ్ మండల కమిటీ ఎన్నిక..

యుటిఎఫ్ మండల కమిటీ ఎన్నిక..

యుటిఎఫ్ మండల కమిటీ ఎన్నిక..

న్యూస్‌తెలుగు/వినుకొండ : యుటిఎఫ్ వినుకొండ ప్రాంతీయ కార్యాలయం నందు వినుకొండ మండల శాఖ స్వర్ణోత్సవ మహాసభ బి .గోవింద నాయక్ అధ్యక్షతన జరిగింది.‌ ఈ కార్యక్రమానికి అతిథులుగా జిల్లా కార్యదర్శిలు యమ్. రవిబాబు, ఆర్. అజయ్ కుమార్, రాష్ట్ర కౌన్సిలర్ పోలయ్య, మాజీ రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యులు బి. నాగేశ్వరరావు గారు జి. నాగరాజు హాజరయ్యారు. ఈ మహాసభలో 2024 – 25 సంవత్సరానికి గాను వినుకొండ మండల నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. జిల్లా కార్యదర్శి ఆర్ .అజయ్ కుమార్ ఎన్నికల అధికారిగా వ్యవహరించారు అధ్యక్షులు బి .నాగేశ్వరరావు జడ్పిహెచ్ఎస్ నడిగడ్డ, ప్రధాన కార్యదర్శి డి మస్తాన్ ఎంపీపీ ఎస్ 9వ వార్డు వినుకొండ, గౌరవాధ్యక్షులు బి. రాము నాయక్ ఎంపీపీ ఎస్ డి పి కాలనీ, సహధ్యాక్షులు కె. శ్రీనివాసరావు ఎంపీపీ ఎస్ విఠంరాజుపల్లి, మహిళా సహాధ్యక్షులు జి సుధా జడ్పీ జిహెచ్ఎస్ వినుకొండ, కోశాధికారి బి. ప్రకాష్ రావు ఎంపీపీ ఎస్ ఉప్పరపాలెం వినుకొండ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో UTF జిల్లా ఆడిట్ కమిటీ సభ్యులు పి.ఎ జిలానీ జి. రామారావు, పి. రమేష్ బాబు, వి. నాగేశ్వరరావు తదితర కమిటీ సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు. (Story : యుటిఎఫ్ మండల కమిటీ ఎన్నిక..)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!