Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌ఎం.ఎల్.ఎస్ పాయింట్ ఆకస్మిక తనిఖీ

ఎం.ఎల్.ఎస్ పాయింట్ ఆకస్మిక తనిఖీ

  ఎం.ఎల్.ఎస్ పాయింట్ ఆకస్మిక తనిఖీ

న్యూస్ తెలుగు/సాలూరు :  ఎం.ఎల్.ఎస్ పాయింట్ ఆకస్మిక తనిఖీ సాలూరు మండల కేంద్రం లోని పౌర సరఫరాల మండల స్థాయి స్టాక్ పాయింట్ (ఎం.ఎల్.ఎస్) ను పార్వతీ పురం ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి అశుతోశ్ శ్రీవాస్తవ బుధవారం ఆకస్మిక తనిఖీ చేసారు. రిజిష్టరులో నమోదైన మేరకు స్టాక్ పాయింట్ లోని సరుకులను పరిశీలించారు. సకాలంలో రేషన్ సరుకులు ప్రజలకు చేరవేయాలని, అందుకు సంబంధించిన అన్ని చర్యలు తీసుకోవాలని పౌర సరఫరాల అధికారులను పిఓ ఆదేశించారు. స్టాక్ రిజిస్టర్లు పక్కాగా ఉండాలని, అక్రమాలకు తావులేకుండా పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. ఈ పర్యటనలో పౌర సరఫరాలు,రెవిన్యూ శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.(Story:ఎం.ఎల్.ఎస్ పాయింట్ ఆకస్మిక తనిఖీ)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!