Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రివర్యులు శ్రీ సత్య కుమార్ యాదవ్ రెండు రోజుల పర్యటన.....

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రివర్యులు శ్రీ సత్య కుమార్ యాదవ్ రెండు రోజుల పర్యటన.. ఎన్డీఏ కార్యాలయం ప్రకటన.

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రివర్యులు శ్రీ సత్య కుమార్ యాదవ్ రెండు రోజుల పర్యటన.. ఎన్డీఏ కార్యాలయం ప్రకటన.

న్యూస్ తెలుగు/ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ఈనెల 19, 20వ తేదీలలో రెండు రోజులపాటు ధర్మవరం నియోజకవర్గంలో పర్యటిస్తున్నట్లు ఎన్డీఏ కార్యాలయ వారు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
అక్టోబర్ 19 శనివారం:-ఉదయం 9:00 గంటలకు ధర్మవరం నియోజకవర్గంలోని బత్తలపల్లి మండలం మాల్యవంతం గ్రామంలో ఎస్సీ బీసీ కాలనీ నందు కొత్త CC రోడ్లకు శంకుస్థాపన,
09:30 నిమిషాలకు మాల్యవంత గ్రామంలో నిర్వహించిన “పల్లె పండుగ – పంచాయతీ వారోత్సవాలు” కార్యక్రమం,10:00 గంటలుకు మాల్యవంతం నుండి అనంతపురం కు బయలుదేరి అనంతపురంలో జడ్పీ లో 1030-2:00 గంటల వరకు జిల్లా పరిషత్ సమావేశం కార్యక్రమం,మధ్యాహ్నం 2:30 నిమిషాలకు అనంతపురం అనంతపురం నుండి బయలుదేరి 3:00 గంటలు ధర్మవరం చేరుకొని 3:00 గంటల నుండి 4:00 గంటల వరకు ఎన్డీఏ కార్యాలయంలో నిర్వహించిన బిజెపి సభ్యత్వం డ్రైవ్‌పై సమీక్ష సమావేశంలో పాల్గొంటారు అని తెలిపారు. తదుపరి సాయంత్రం 4:00 గంటల నుండి 5:30 నిమిషాల వరకు ధర్మవరం రాఘవేంద్ర కల్యాణ మండపం నందు హ్యాండ్లూమ్ & పవర్‌లూమ్ మర్చంట్ అసోసియేషన్ ద్వారా నిర్వహించిన సత్కారం కార్యక్రమంలో పాల్గొంటారు అని తెలిపారు. తదుపరి అక్టోబర్ 20వ తేదీన ఆదివారం ఉదయం 10:00 గంటలకు నియోజకవర్గంలోని ముదిగుబ్బ పట్టణంలో టీచర్స్ కాలనీ నందు నిర్వహించిన “పల్లె పండుగ – పంచాయతీ వారోత్సవాలు” ,10:30 గంటలకు ముదిగుబ్బ పట్టణంలో టీచర్స్ కాలనీ నందు కొత్తగా వేయు CC రోడ్డుకు శంకుస్థాపన కార్యక్రమం,11:00 గంటలకు ముదిగుబ్బ పట్టణం కాకతీయ రెస్టారెంట్ ఎదురుగా ఎంపీపీ ఆది చే కొత్తగా ఏర్పాటు చేసిన బీజేపీ కార్యాలయం ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొంటారు. తదుపరి11:30 నిమిషాలకు ముదిగుబ్బ నుండి బయలుదేరి12:00 గంటలుకు నియోజకవర్గ పరిధిలోని తాడిమర్రి మండలం ఏకపాదం పల్లిలో 12:15 నిమిషాలకు మామిడి మొక్కల పెంపకం కార్యక్రమం,మధ్యాహ్నం 12:25 నిమిషాలకు ఏకపాదం పల్లి గ్రామం కొత్తగా వేయు సిసి రోడ్డు ప్రారంభోత్సవం కార్యక్రమం, మధ్యాహ్నం 12:40 నిమిషాలకు ఏకపాదం పల్లి గ్రామం రచ్చ కట్ట నందు నిర్వహించిన “పల్లె పండుగ – పంచాయితీ వారోత్సవాలు” కార్యక్రమంలో పాల్గొంటారు అని తెలిపారు. తదుపరి మధ్యాహ్నం 2;30గంటలకు తాడిమర్రి నుండి బయలుదేరి ధర్మవరం నియోజకవర్గంలోని గొట్లూరు గ్రామం 3:00 గంటలకు చేరుకుని, అక్కడ గొట్లూరులో ఎస్ డబ్ల్యూ పిసి షెడ్ ప్రారంభోత్సవం కార్యక్రమం, తదుపరి3:50 నిమిషాలకు గొట్లూరు గ్రామంలో సిసిరోడ్‌కు శంకుస్థాపన కార్యక్రమం, సాయంత్రం4:00 గంటలకు గొట్లూరు గ్రామ సచివాలయం నందు “పల్లె పండుగ – పంచాయతీ వారోత్సవాలు” కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. కావున ఆయా మండల ప్రజలు, అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు తెలిపారు.
(Story:రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రివర్యులు శ్రీ సత్య కుమార్ యాదవ్ రెండు రోజుల పర్యటన.. ఎన్డీఏ కార్యాలయం ప్రకటన.)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!