Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ తెలుగు భాషను పరిరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత

తెలుగు భాషను పరిరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత

0

తెలుగు భాషను పరిరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత

న్యూస్ తెలుగు/విజయనగరం : అమ్మ వంటి మాతృభాషను గౌరవించుకోవాలని,తెలుగు భాషను పరిరక్షించుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ పేర్కొన్నారు .విజయనగరం జిల్లాలో ఆయన పర్యటిస్తున్న నేపథ్యంలో మంగళవారం ఉదయం తెలుగు భాషా పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు సముద్రాల గురు ప్రసాద్ ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. స్వచ్ఛ భారత్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికైన రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఏకైక కవి సుద్దాల అశోక్ తేజ ను ప్రతి ఒక్కరు స్ఫూర్తిగా తీసుకోవాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం పరిపాలన అధికారి డాక్టర్ ఎన్ వి ఎస్ సూర్యనారాయణ పాల్గొన్నారు.(Story:తెలుగు భాషను పరిరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version