Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌తిరుమల పై అసత్యాలు కావాలనే పలుకుతున్నారు

తిరుమల పై అసత్యాలు కావాలనే పలుకుతున్నారు

తిరుమల పై అసత్యాలు కావాలనే పలుకుతున్నారు

న్యూస్ తెలుగు/సాలూరు :
శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని అపవిత్రం చేసిన చంద్రబాబు పాపానికి ప్రక్షాళన కోరుతున్నామని ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్న దోర అన్నారు శనివారం సాలూరు పట్టణంలో గల శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలోసాలూరు నియోజక వర్గంలో వైయస్‌ఆర్‌సీపీ నేతలు కార్యకర్తలు పూజలు. నిర్వహించారు. ఆయనకు ఆలయ ధర్మకర్తలు . ఆలయ పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు తిరుమల తిరుపతి దేవస్థానం పై అసత్యాలు కావాలనే పలుకుతున్నారని అన్నారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తులు ఒకే మతానికి వత్తాసు పలకడం ఎంతవరకు సమంజసమని అన్నారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడిన వీరందరూ తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు వంగ పండు అప్పలనాయుడు కౌన్సిలర్లు గిరి రఘు .గొర్ల వెంకటరమణ వైసిపి నాయకులు దండి శ్రీనివాసరావు మువ్వల అదియ్య వైయస్ఆర్ సీపీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు (Story : తిరుమల పై అసత్యాలు కావాలనే పలుకుతున్నారు)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!