Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌వరద బాధితులకు రెండు లక్షల ఆర్థిక సాయం

వరద బాధితులకు రెండు లక్షల ఆర్థిక సాయం

వరద బాధితులకు రెండు లక్షల ఆర్థిక సాయం

తెలుగు రైతు ఏలూరు జిల్లా అధ్యక్షులు గుత్తా వెంకటేశ్వరరావు

న్యూస్ తెలుగు /చింతలపూడి : వరద బాధితులు సహాయనిధికి శివపురం గ్రామస్తులు రెండు లక్షల రూపాయలు అందజేస్తున్నట్లు తెలుగు రైతుఏలూరు జిల్లా అధ్యక్షులుగుత్తా వెంకటేశ్వరరావు తెలిపారు. సోమవారం చింతలపూడి మండలం శివపురం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు వివిధ సామాజిక తరగతుల వారు అందరూ కలిసి రూపాయల ఆర్థిక సహాయాన్ని చింతలపూడి శాసనసభ్యులు సొంగా రోషన్ చేతుల మీదుగా అందజేసినట్లు ఆయన తెలిపారు. ఎన్నడూ లేని విధంగా వచ్చిన వరదల వలన రాష్ట్రం మొత్తం అతలాకుతలమైందని ఆయన అన్నారు. ప్రజానీకానికి అపారమైన నష్టం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరు కూడా మానవతా దృక్పథంతో స్పందించి చేతనైన సాయం చేసి ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందండగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు పాల్గొన్నారు. (Story : వరద బాధితులకు రెండు లక్షల ఆర్థిక సాయం)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!