Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌ప్రజారోగ్య కార్మికులకు అభినందనలు

ప్రజారోగ్య కార్మికులకు అభినందనలు

ప్రజారోగ్య కార్మికులకు అభినందనలు

న్యూస్‌తెలుగు/వినుకొండ : వినుకొండ మునిసిపాలిటీకి చెందిన ప్రజారోగ్య కార్మికులకు హృదయపూర్వక అభినందనలు తెలియజేసిన వినుకొండ కమీషనర్ సుభాష్ చంద్రబోస్. వరదలతో చిగురుటాకులా వణికిన విజయవాడ నగరాన్ని శుభ్రపరిచే ప్రయత్నాలలో చెత్తను తొలగించడం, బహిరంగ ప్రదేశాలలో క్రిమిసంహారము చేయడం, పారిశుద్ధ్య సౌకర్యాలను పునరుద్ధరించడం వంటి వాటిపై కార్మికులు చేసిన అవిశ్రాంతమైన కృషి, వ్యాధుల వ్యాప్తిని అరికట్టడంలో మరియు ప్రభావిత వర్గాల శ్రేయస్సును నిర్ధారించడంలో కీలకపాత్ర పోషించిన కార్మికుల ప్రయత్నాలను శ్లాగిస్తూ విజయవాడ ప్రజలకు చేసిన అమూల్యమైన సేవలకు పారిశుధ్య కార్మికులకు ధన్యవాదాలు తెలుపుతూ అదే స్ఫూర్తితో వినుకొండ ప్రజానీకానికి కూడా సేవలు అందించాలి అని కోరుతూ చిరు బహుమతులను అందించిన వినుకొండ మునిసిపల్ కమీషనర్ శ్రీ సుభాష్ చంద్రబోష్….(Story : ప్రజారోగ్య కార్మికులకు అభినందనలు)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!