Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌రేవంత్‌తో ప‌వ‌న్‌క‌ళ్యాణ్ భేటీ

రేవంత్‌తో ప‌వ‌న్‌క‌ళ్యాణ్ భేటీ

రేవంత్‌తో ప‌వ‌న్‌క‌ళ్యాణ్ భేటీ

న్యూస్‌తెలుగు/హైద‌రాబాద్: హైద‌రాబాద్ న‌గ‌రంలోని జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.కోటి విరాళం అందించారు. పవన్ కళ్యాణ్ సీఎం రేవంత్ రెడ్డికి చెక్ ను అందజేశారు. తెలంగాణ రాష్ట్రం కూడా వ‌ర‌ద‌ల‌తో అత‌లాకుత‌ల‌మైన విష‌యం తెల్సిందే. ఏపీ వ‌ర‌ద‌ల‌తో వ‌ణికిపోయిన గ్రామాల‌కు ప‌వ‌న్ క‌ళ్యాణ్ 6 కోట్ల రూపాయ‌లు విత‌ర‌ణ అంద‌జేశారు. ఇప్పుడు తెలంగాణ‌కు కూడా విరాళ‌మిచ్చారు. (Story: రేవంత్‌తో ప‌వ‌న్‌క‌ళ్యాణ్ భేటీ)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!