UA-35385725-1 UA-35385725-1

వరద బాధితుల సహాయార్థం 12 క్వింటాళ్ల బియ్యం

వరద బాధితుల సహాయార్థం 12 క్వింటాళ్ల బియ్యం

బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నామాల శంకర్

న్యూ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : విజయవాడ వరద బాధితుల సహాయార్థం 12 క్వింటాళ్ల బియ్యాన్ని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నామాల శంకర్ ఆధ్వర్యంలో విజయవాడకు తరలించారు. పట్టణంలోని వన్స్టన్ పోలీస్ స్టేషన్ వద్ద రాత్రి వన్డేన్ సిఐ నాగేంద్రప్రసాద్ జెండా ఊపి బియ్యం వాహనాన్ని ప్రారంభించారు. అనంతరం నామాల శంకర్ మాట్లాడుతూ వరద బాధితులకు సహాయం చేద్దాం, మానవత్వాన్ని చాటుకుందామని తెలిపారు. దాతలు, ప్రజలు ద్వారా నామాల గ్రామంతోపాటు ధర్మవరం పట్టణంలోని పలు వార్డుల్లోని ప్రజల సహకారంతో 12 క్వింటాళ్ల బియ్యాన్ని విజయవాడలోని వరద బాధితులకు నేరుగా వెళ్లి ఇంటింటికి అందించనున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం పట్టణాధ్యక్షుడు బండి వెంకటేష్, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. (Story : వరద బాధితుల సహాయార్థం 12 క్వింటాళ్ల బియ్యం)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1